Download Now Banner

This browser does not support the video element.

పెందుర్తి: 30 సంవత్సరాల క్రితంవుడా లేఔట్ లో ప్లాట్లు కొనుక్కున్నాం ఇప్పుడు కొంతమంది కబ్జార్లు కబ్జాచూస్తున్నారని ఓనర్స్ ఆవేదన.

Pendurthi, Visakhapatnam | Aug 28, 2025
కబ్జాదారుల నుండి మాకు న్యాయం చేయండి అని పెందుర్తి తాసిల్దార్ కి ఫిర్యాదు చేసిన పెదగాడి ప్లాట్ ఓనర్స్ 30 సంవత్సరాల క్రితం పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ఉడ అనుమతితో వేసిన జనచైతన్య లేఔట్ లో సుమారుగా 475 మంది ప్లాట్లు కొనుక్కున్నాం . అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు ఈ స్థలం మాది మా తాతలో అమ్మ లేదు అని దౌర్జన్యం పాల్పడుతున్నారు . కాంపౌండ్లు ఫెన్సింగ్లు జెసిబిలు లారీలు ద్వారా తొలగించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు న్యాయం చేయమని గురువారంపెందుర్తి తాసిల్దార్ కి ఫిర్యాదు చేసారు ప్లాట్ ఓనర్సు
Read More News
T & CPrivacy PolicyContact Us