Download Now Banner

This browser does not support the video element.

బొమ్మలరామారం: మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు, సర్వేనెంబర్ 50 పై ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Bommalaramaram, Yadadri | Jun 18, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 50 పై తాహాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం పలువురు మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో అవకతవకలు జరిగాయని సర్వేనెంబర్ 50లో 700 ఎకరాలు ఉన్న భూమి 11 వందల ఎకరాలు ఎలా అయిందని అధికారులను ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us