Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసిన అధికారులు..

Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 3, 2025
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరగటంతో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో 43 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us