This browser does not support the video element.
ఠాణేలంక లంకలో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులను
బంధించి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
Mummidivaram, Konaseema | Sep 2, 2025
ముమ్మిడివరం మండలం, ఠాణేలంక లంకలో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని ముమ్మిడివరం పోలీసులకు అప్పగించారు. స్థానికుడైన చేబోలు సుబ్రహ్మణ్యం ఇంటి తలుపులు పగలగొట్టి ఓగదిలో ఉన్న పాత ఇత్తడి సామగ్రిని చోరీ చేస్తూండగా స్థానికులు పట్టుకుని బంధించి చెట్టుకు కట్టేసి పోలీసులుకు అప్పగించారు.