Download Now Banner

This browser does not support the video element.

బుచ్చిరెడ్డి పల్లి గ్రామ రైతుకు యూరియా బస్తాల్లో గడ్డలు పొడి వచ్చిన ఘటన చోటు చేసుకుంది

Warangal, Warangal Rural | Sep 4, 2025
వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు దేవ్ సింగ్ కు యూరియా బస్తాల్లో గడ్డలు పొడి వచ్చిన ఘటన చోటు చేసుకుంది. పొద్దంతా లైన్ లో నిలబడి తెచ్చుకున్న యూరియా బస్తాల్లో గడ్డలు పొడి రావడంతో ఆ విధంగా వ్యక్తం చేస్తున్నాడు రైతు దేవ్ సింగ్. ఈ విషయమై యూరియా ఇచ్చిన ఆగ్రోస్ దగ్గరికి వెళ్లి అడిగితే మేము ఏమి చేయలేము అని సమాధానం ఇచ్చారని ఆయన వాపోయాడు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా దేవ్ సింగ్ వేడుకుంటున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us