కేసముద్రంలో రైతులకు కార్మికులకు నష్టకరమైన వే బ్రిడ్జ్ ఖరీదులు నిలిపివేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే వే బ్రిడ్జి ఖరీదులో నిలిపివేసి మార్కెట్లోనే కాంటాలు వేయాలని డిమాండ్ చేశారు.