బెల్లంపల్లి పట్టణం మందమరి ఏరియా శాంతిఖని బొగ్గు గనిలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన చెన్నూరి ప్రదీప్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడిని అధికారులు అండర్ గ్రౌండ్ లో పనికి పంపించారు దీనితో మైన్ లోపల కార్మికుడు అస్వస్థతకు గురి అయ్యాడు గమనించిన కార్మికులు అధికారులు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు కాగా కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు