Download Now Banner

This browser does not support the video element.

రావికమతం మండలంలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం

Chodavaram, Anakapalli | Aug 28, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ, టీ.అర్జాపురం పంచాయతీలో గురువారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. 2000 సంవత్సరంలో బషీర్ బాగ్లో జరిగిన విద్యుత్ ఉద్యమ పోరాటంలో ముగ్గురు తుపాకీల తూటాలకు బలయ్యారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు అన్నారు. అమరుల స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us