Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

Chennur, Mancherial | Sep 13, 2025
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని 14వ వార్డులో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శనివారం ఉదయం సుమారు పది లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనచేశారు తమ కాలనీకి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు వివేక్ వెంకట స్వామీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందనీ దసరా తరువాత కోటి రూపాయల నిధులతో ఈ వార్డులో అనేక అభివృద్ధి పనులను చేపడతాం అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us