ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటికి పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం జలకల సంతరించుకుంది.. జలాశయం సామర్థ్యం 47 అడుగులకు గాను ప్రస్తుతం 404.80 అడుగులకు చేరుకున్న నీటిమట్టం.. ఇన్ ఫ్లో 4000 క్యూసెక్కులు ఉండగా, జలాశయం మూడు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల వరద నీటిని శనివారం రాత్రి దిగువకు విడుదల చేసిన అధికారులు...