Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ కిన్నెరసాని జలాశయం మూడు గేట్లు ఎత్తి 12,000 క్యూ సెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2025
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటికి పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం జలకల సంతరించుకుంది.. జలాశయం సామర్థ్యం 47 అడుగులకు గాను ప్రస్తుతం 404.80 అడుగులకు చేరుకున్న నీటిమట్టం.. ఇన్ ఫ్లో 4000 క్యూసెక్కులు ఉండగా, జలాశయం మూడు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల వరద నీటిని శనివారం రాత్రి దిగువకు విడుదల చేసిన అధికారులు...
Read More News
T & CPrivacy PolicyContact Us