Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దు : మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

Guntur, Guntur | Sep 9, 2025
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. గుంటూరులో ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో మండిపడ్డారు. ఇప్పటికే 90% మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లో ఉండగా, మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కూడా విక్రయించడం అన్యాయం అని విమర్శించారు. ఇలా జరిగితే పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us