Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సేవా పక్షం కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Patancheru, Sangareddy | Sep 25, 2025
సేవా పక్షం ద్వారా పేద ప్రజలకు మంచి కార్యక్రమాలు ప్రారంభించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంత్రి కుంటలో బతుకమ్మ ఘాట్ ఎంపీ ప్రారంభించారు. అనంతరం మాదారంలో పంచముఖ హనుమాన్ ఆలయం వద్ద ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రామన్న సింగ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి, జగన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us