Download Now Banner

This browser does not support the video element.

టెండరు ఖరరాయ్యాకే విజయరామరాజుపేట కాజ్వే పునరుద్ధరణ పనులు: ఆర్ అండ్ బి జేఈ సత్యప్రసాద్

Chodavaram, Anakapalli | Sep 10, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట కాజ్వే కొట్టుకుపోయి 25 రోజులు కావస్తున్నా పునరుద్ధరణ పనులు ప్రారంభం కాలేదు. వడ్డాది నుంచి చోడవరం వైపు వెళ్లే వారు గౌరీపట్నం సింగిల్ రోడ్డులో ఆటోలులో వెళ్లాల్సి వస్తోంది. తరుచూ ఈ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కాజ్వే పునరుద్ధరణకు రూ.17.5లక్షలు మంజూరయ్యాయని, టెండర్ ఖరారు అయితే పనులు ప్రారంభిస్తామని ఆర్ అండ్ బి జేఈ సత్యప్రసాద్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us