Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో రికార్డు స్థాయిలో ధర పలికిన వేరుశనగ... రైతులు హర్షం..

Yemmiganur, Kurnool | Sep 11, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో వేరుశనగ ధరలు రికార్డు స్థాయి పలికాయి... వేరుశన క్వింటాలకు కనిష్టంగా రూ.2600 నుంచి ప్రారంభమై గరిష్టంగా ₹7490 రూపాయలకు పలకడంతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ కు వేరుశనగ దిగుబడులు అధికంగా వస్తున్నాయని మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us