Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: కడవకల్లు గ్రామంలో అన్నిచోట్ల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.

Singanamala, Anantapur | Aug 23, 2025
కడవకల్లు గ్రామంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో కడవకల్లు గ్రామంలోని ప్రజలతోపాటు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us