Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రిలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించిన సీఐ సాయి ప్రసాద్

India | Aug 24, 2025
తాడిపత్రిలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పట్టణ సీఐ సాయి ప్రసాద్ మండపాల నిర్వాహకులకు సూచించారు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుడి పూజించి విఘ్నాలు తొలగేలా చేయాలన్నారు. ఏలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us