Download Now Banner

This browser does not support the video element.

చీపురుపల్లి: గరివిడి గుర్ల మండలాల్లో విద్యుత్ అంతరాయం వినియోగదారులు సహకరించాలి విద్యుత్ శాఖ అధికారులు

Cheepurupalle, Vizianagaram | Apr 18, 2024
గరివిడి మండల కేంద్రంలో శుక్రవారం 33 కెవి గర్భం ఫీడర్ విద్యుత్ మెయింటెనెన్స్ పనులు కారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గరివిడి మండలం వెదుళ్ళవలస , ఆవగూడెం, కుమారం పాలవలస, తాటిగూడ, గెడ్డపువలస, VPరేగ, గుర్ల మండలం లవిడాం, పెదబంటుపల్లి, రేగటి, రౌతుపేట, డి,కనపాక, గ్రామాలకు కరెంటు సరఫరా ఆంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పూడిహరి తెలియజేశారు. కావున ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us