Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: బరాబర్ హిందువుల ఓట్లతోనే గెలిచాం, మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేంద్రమంత్రి బండి సంజయ్

Karimnagar, Karimnagar | Aug 26, 2025
బరాబర్ హిందువుల ఓట్లతోనే గెలిచానని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మంగళవారం అన్నారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏ ఎన్నికల్లో నేనా పోటీ చేసి గెలిస్తే కదా ఓట్లకు, దొంగ ఓట్లకు తేడా తెలిసేదని అన్నారు. అసలు మైనార్టీ ఇండ్లలోనే అత్యధిక దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ ఓట్లు పడినా కూడా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. అసెంబ్లీని రద్దుచేసి, దొంగ ఓట్లను తీసేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ గెలవదని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us