Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: చింతల మానేపల్లి మండల కేంద్రంలో కెనాల్‌లో పడి చనిపోయిన రైతు మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 23, 2025
చింతల మానేపల్లి మండల కేంద్రంలోని కెనాల్ లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన రైతు గురుదాస్ మృతదేహాన్ని గజ ఈత గల సహాయంతో పోలీసులు బయటికి తీశారు. పండుగ పూట రైతు గురుదాస్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెలికి తీసిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చింతల మానేపల్లి ఎస్ఐ తెలిపారు,
Read More News
T & CPrivacy PolicyContact Us