Download Now Banner

This browser does not support the video element.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి మంత్రి సురేఖ రామ్ నగర్ లోని నివాసంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు సందర్భంగా అన్నారు

Hanumakonda, Warangal Urban | Sep 13, 2025
పేదల సంక్షేమానికి ప్రభుతరాష్ట్ర మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ తెలిపారు.ఈరోజు హనుమకొండ రామ్ నగర్ లోని తమ నివాసంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరించిన మంత్రి కొండ సురేఖ
Read More News
T & CPrivacy PolicyContact Us