Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: జనవాసాల్లోకి వచ్చేసిన ఒంటరి ఏనుగు, అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అటవీ అధికారులు

Palamaner, Chittoor | Sep 13, 2025
పలమనేరు :పలమనేరు మున్సిపాలిటీ సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. ఏనుగును గమనించిన వాకర్స్ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందజేశారు. అక్కడనుండి ప్రశాంత్ నగర్ లోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి ట్రాకర్స్ సహాయంతో అటవీశాఖ అధికారులు మళ్లించే ప్రయత్నం చేశారు. జనావాసాల్లోకి గజరాజు వచ్చేయడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏనుగుని చూసేందుకు ప్రజలు రోడ్డుపైకి రావడంతో ఏనుగును అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us