Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: షాద్నగర్ లోని ముఖ్య కూడలి వద్ద ఆవుల కారణంగా భారీ ట్రాఫిక్ జామ్

Rajendranagar, Rangareddy | Jul 26, 2024
షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో ఆవులు గుంపులుగా చేరడంతో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుంది. నిత్యం వందలాది వాహనాలు కూడలి వద్ద వెళ్తూ ఉంటాయి. పశువులు రోడ్లపైకి ఒక్కసారిగా వచ్చి గుంపుకూడి ట్రాఫిక్ లో నిలబడడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us