Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: రామచంద్రపురం సమీపంలో డీసీఎంలు అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు

Venkatapuram, Mulugu | Aug 30, 2025
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులో అక్రమంగా డీసీఎం లో కలప నేడు శనివారం రోజున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 20 టేకు దుంగల విలువ సుమారు 1,50,000 ఉంటుందని అంచనా వేశారు. అక్రమంగా ఎవరైనా కలప రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us