Download Now Banner

This browser does not support the video element.

వరంగల్ ఆటోనగర్ లోని గిర్మాజీపేట ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Warangal, Warangal Rural | Sep 9, 2025
వరంగల్ ఆటోనగర్ లోని గిర్మాజీపేట ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఆనంతరం విద్యార్థుల పఠన సామర్ధ్యాన్ని పదిశీలించి, మెరుగైన విద్య బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించిన కలెక్టర్. కలెక్టర్ వెంట డిఆర్ ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు భోపాల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us