Download Now Banner

This browser does not support the video element.

వరద నీటిలోనే దేవీపట్నం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం- భక్తులు ఎవరు దర్శనానికి రావద్దని వినతి

Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 11, 2025
దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నీటిలోనే ఉందని దేవస్థాన అధికారులు గురువారం తెలిపారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా రావడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయని వెల్లడించారు. భక్తులు ఎవరు అమ్మవారి దర్శనానికి రావొద్దని, ఆలయానికి వచ్చే రహదారి నీట మునిగి ఉందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us