Download Now Banner

This browser does not support the video element.

బోయిన్‌పల్లి: మండల కేంద్రంలో శాంతియుతంగా బంద్ నిర్వహించిన ఆయా గ్రామాలకు చెందిన రేషన్ షాప్ డీలర్లు

Boinpalle, Rajanna Sircilla | Sep 5, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటుగా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుండి 7 PM వరకు ఒక్కరోజు బందు శాంతియుతంగా పాటించారు,ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ,గత 5,6 నెలలుగా కమిషన్ రావడంలేదని రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు,ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6 నెలల కమిషన్ ఒకేసారి రేషన్ డీలర్ల ఖాతాలో జమ చేయాలని కోరారు,అలాగే పాత పద్ధతిలోనే రేషన్ డీలర్లకు నెల నెల ఒకేసారి కమిషన్ ఇవ్వాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రేషన్ డీలర్ల హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు,
Read More News
T & CPrivacy PolicyContact Us