Download Now Banner

This browser does not support the video element.

పెనుగొండ ఆర్డిఓ కార్యాలయం వద్ద జరుగుతున్న వైసిపి అన్నదాత కోరుకో హిందూపురం నుండి భారీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులు

Hindupur, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ ఆర్డిఓ కార్యాలయం ఎదుట జరగనున్న వైసిపి అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి హిందూపురం నుండి భారీగా వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు . ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని విధాల రైతులను దగా చేసిందంటూ అందుకు నిరసనగా పెనుకొండ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వైసిపి నాయకులు తెలిపారు. హిందూపురం నుండి 50 వాహనాల్లో తరలి వెళ్లారు వైసిపి నాయకులు, కార్యకర్తలు.
Read More News
T & CPrivacy PolicyContact Us