Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కూటమి నాయకుల అరాచకాలకు చెక్ పెట్టేందుకు డిజిటల్ బుక్ ఏర్పాటు చేశాం: కుందుర్పిలో వైసీపీ మండల కన్వీనర్ హనుమంత రాయుడు

Kalyandurg, Anantapur | Sep 30, 2025
కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీ నాయకులు మంగళవారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, వైస్ ఎంపీపీ భీమిరెడ్డి మాట్లాడారు. కూటమి నాయకుల అరాచకాలకు చెక్ పెట్టేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ డిజిటల్ బుక్కును ఏర్పాటు చేశారన్నారు. ఇకనుంచైనా కూటమి నాయకులు తమ తీరును మార్చుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us