Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: పి యం ధర్తీ అభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంపై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 26, 2025
ఏజెన్సీ ఏరియాలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంలో భాగంగా గిరిజనులను చైతన్యపరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్,అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us