Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం సిపిఎం ఆధ్వర్యంలో యూరియా బ్లాక్ మార్కెట్ అరికట్టాలని దీక్షలు. జిల్లా సిపిఎం నాయకులు శేషు బాబ్జి పాల్గొన్నారు

Pithapuram, Kakinada | Sep 8, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు సీపీఐ ఎం నాయకులు సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, రైతులందరికీ సమృద్ధిగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరాురు. జిల్లా కన్వీనర్ దువ్వా శేషు, బాజ్జి నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సాయంకాలం ఆరు గంటలకు సిపిఎం కార్యాలయం నుండి ప్రకటనలో తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us