Download Now Banner

This browser does not support the video element.

నడిగూడెం: నడిగూడెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పీహెచ్సీ డాక్టర్ హరినాథ్

Nadigudem, Suryapet | Aug 17, 2025
సూర్యాపేట జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పల్లె దావకాన డాక్టర్ హరినాథ్ ఆదివారం అన్నారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు మలేరియా డెంగ్యూ రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎవరికి వ్యాధి నిర్ధారణ కాలేదని ఆయన తెలిపారు. అనంతరం హాస్టల్ గదులు టాయిలెట్లు వంటి ప్రాంతాలలో ఆల్ఫా సైబర్ మైత్రి దోమల మందును పిచికారి చేయించారు. సీజనల్ వ్యాధుల సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us