Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే పోరాటం చేస్తాం:ఎర్రకొండలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Gangadhara Nellore, Chittoor | Aug 31, 2025
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండల కేంద్రంలోని ఎర్రకొండలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 10 దళిత కుటుంబాలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం ఆయన వల్లెమ్మ కుటుంబాన్ని పరామర్శించి, అనాథలైన ఈ కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us