Download Now Banner

This browser does not support the video element.

కరేడు భూసేకరణపై aap వార్నింగ్

Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
ఉలవపాడు (m) కరేడులో ఇండోసోల్ కోసం జరుగుతున్న భూసేకరణను అడ్డుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముదుకెళ్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (adb)కి ఫిర్యాదు చేస్తామని aap కందుకూరు కన్వీనర్ నేతి మహేశ్వరరావు హెచ్చరించారు. సామాజిక పరిశీలన అంశాలను గాలికి వదిలేసి, స్థానికుల ఆమోదం లేకుండా భూసేకరణ చేయడం adbరూల్స్కు వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us