Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: విద్యుత్ ట్రూ అప్ చార్జీలను, పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించాలని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్

Bhimavaram, West Godavari | Aug 25, 2025
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ అప్ చార్జీలను, పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. సోమవారం భీమవరంలో స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సమావేశం ఆ పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కేతగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం.. మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజల ఎదుర్కొనే అనేక సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us