Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: సిమ్మట గోళీలు మింగి ఆత్మహత్య చేసుకున్న అకెనపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న సుప్రియ అనే విద్యార్థి ని

Bellampalle, Mancherial | Sep 13, 2025
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఎగ్గే సుప్రియ ఆత్మహత్య యత్నం చేసింది స్కూల్ కు వెళ్ళాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది సీమ్మట గోళీలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈరోజు చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us