Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: మా భూములకు పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వండి: కుందుర్పి తహశీల్దార్ కు పలువురు వినతి

Kalyandurg, Anantapur | Sep 1, 2025
మాకు పెద్దల నుంచి సక్రమించిన 76 ఎకరాల పట్టా భూమికి పాసుబుక్కులు చేయించి ఇవ్వాలని పలువురు సోమవారం కుందుర్పి తహశీల్దార్ ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు. కుందుర్పి కి చెందిన ఓబన్న హనుమంతు రాయుడు, హనుమంతప్ప, మారెన్న తదితరులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా పాసు బుక్కులు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. వెంటనే పాస్ బుక్కులు మంజూరు చేయాలని విన్నవించారు. తహశీల్దార్ వెంటనే స్పందించారు. విచారణ చేసి పాసు బుక్కులు మంజూరు చేయాలని వీఆర్వో ను ఆదేశించారు
Read More News
T & CPrivacy PolicyContact Us