Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: హనుమంతునిపాడులో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ ఏ ఆర్ దామోదర్

Kanigiri, Prakasam | Aug 25, 2025
హనుమంతునిపాడు: మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి ఒంగోలు పోక్సో ఏడేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. హనుమంతుని పాడు మండలానికి చెందిన 12 సంవత్సరాల మైనర్ బాలికను అదే మండలానికి చెందిన ధనంకుల తిరుపతయ్య అనే వ్యక్తి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అసభ్యంగా ప్రవర్తించడంతో , బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ఎస్పీ తెలిపారు. నేరం రుజువు కావడంతో ఒంగోలు పోక్సో కోర్టు జడ్జ్ శైలజ నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us