Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

Chittoor, Chittoor | Feb 6, 2025
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ సమంత అధికారుల ఆదేశించారు గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ, డి ఈఈ, ఈ ల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రానున్న వేసవి దృశ్య ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి స్థితిగతులను సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్ చేతిపంపుల నిర్వహణ పూర్తి చేయాలని పక్కాగా క్షేత్రస్థాయిలో పరిశీలి
Read More News
T & CPrivacy PolicyContact Us