Download Now Banner

This browser does not support the video element.

YCP పార్టీ యూరియా పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు నమ్మొద్దని కోరిన మంత్రి పార్థసారథి

Nuzvid, Eluru | Sep 13, 2025
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూరియా సమస్యపై వైసీపీ పార్టీకి చెందిన కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని యూరియా సమస్య ఉన్న మాట వాస్తవమేనని యూరియా ప్రతి ఒక్క రైతుకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం రైతులకు కావాల్సిన యూరియా ని అందించడం జరిగిందని ఇటీవల కాలంలో వర్షాలు పడి కొంత నష్టం జరిగి రెండవసారి పంటలు వేయడంతో ముందుగా వేసిన పంటలకు వాడేసిన యూరియా రెండవ సారి వేసిన పంటలకు అందుబాటులోకి రాలేకపోయిందని రాష్ట్రంలో ప్రతిరోజు యూరియా పై స
Read More News
T & CPrivacy PolicyContact Us