Download Now Banner

This browser does not support the video element.

కూకట్​పల్లి: షామీర్పేట్ పెద్ద చెరువులో పడి 25 ఏళ్ల రసూల్ అనే యువకుడు దుర్మరణం, కేసు నమోదు చేసిన పోలీసులు

Kukatpally, Medchal Malkajgiri | Aug 22, 2025
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పెద్ద చెరువులో 25 ఏళ్ల రసూల్ అనే యువకుడు శుక్రవారం దుర్మరణం పాలయ్యాడు. చెరువులో ఒక వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెలికి తీశారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us