Download Now Banner

This browser does not support the video element.

పెద్దాపురం మండలం తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న 20,వేల మంది భక్తులు,దేవస్థానం ఆదాయం 2,93,822 రూపాయలు

Peddapuram, Kakinada | Sep 13, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని, శనివారం వేకువజాము నుండి సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వడ్డీ శ్రీనివాస్ తెలిపారు , ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2,93,822 రూపాయలు ఆలయం దేవస్థానానికి సమకూరుంది. భక్తులకు ఉదయం పులిహోర మధ్యాహ్నం, అన్న ప్రసాదాలను అందజేయడం జరిగిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us