Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పాసింగ్ విధానాన్ని ఎత్తివేయడంతో వ్యాపారులు కొనడానికి ముందుకు రాలేదని రైతులు ఆందోళన

Pattikonda, Kurnool | Aug 25, 2025
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యాడలో నిలిచిపోయిన వేరుసెనగ టెండర్లు వ్యవసాయం మార్కెట్ అధికారులు వేరుశనగ పాసింగ్ విధానాన్ని ఇచ్చివేయడంతో కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులు సరుకుకొనేందుకు ఎవరు రాకపోవడంతో రైతులు సెక్రెటరీ కార్యాలయం ముందు ఆందోళన సోమవారం చేశారు. అమ్మకానికి దాదాపు మార్కెట్ కు 10000 బస్తాలు వేరుశనగ వచ్చిందంటూ అధికారులు తెలిపారు. అధికారులు వ్యాపారులతో చర్చించి టెండర్లు జరిగేలా చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us