Download Now Banner

This browser does not support the video element.

కడప: 300 ఏళ్ల నాటి అబూ హురైరా మస్జీదు వక్ఫ్ భూమి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

Kadapa, YSR | Aug 22, 2025
కడప నగరంలోని 24వ డివిజన్‌లో 300 ఏళ్ల నాటి అబూ హురైరా మస్జీదు వక్ఫ్ భూమి (సర్వే నంబర్ 267) మొత్తం 1.68 ఎకరాలు ఉండగా, కాలక్రమంలో పెద్ద భవనాల ఆక్రమణకు గురై, కేవలం 44 సెంట్లు మాత్రమే మిగిలింది. ఆ స్థలం కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మసీదు కమిటీ సభ్యులు గత 20 ఏళ్లుగా పలుమార్లు అధికారులను, పాలకులను సంప్రదించినా పరిష్కారం లభించలేదు. అయితే ఈసారి వారు *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారిని, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిని సంప్రదించి వాస్తవాలు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us