Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించిన ఏ. ఎస్ఐ. అస్వత నారాయణ.

Punganur, Chittoor | Sep 13, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో దాదాపు 45 సంవత్సరాల అనాధ వ్యక్తి యాచకం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో ఆయన గత రెండు రోజుల క్రితం బి ఎం ఎస్. క్లబ్ ఆవరణంలో అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి ఏఎస్ఐ. అశ్వత నారాయణ చేరుకొని చికిత్స నిమిత్తం అనాధ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండడానికి గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us