Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: రైతులకు యూరియా ఇవ్వాలంటూ సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర రోకో ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

Peddapalle, Peddapalle | Sep 8, 2025
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూరియా అందించాలంటూ రాజీవ్ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us