Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం రూరల్ మండలం చెర్లోపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒక యువకుడు మృతి

Hindupur, Sri Sathyasai | Sep 29, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం చెర్లోపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి సోమందేపల్లి మండలం మారకుంటపల్లి గ్రామానికి చెందిన మంజు అనే 23 సంవత్సరాల యువకుడు గాయాల పాలు గాక హిందూపురం ఆసుపత్రికి తరలించారు హిందూపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు.
Read More News
T & CPrivacy PolicyContact Us