Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: శాంతియుత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ మహేష్ బి. గీతే

Sircilla, Rajanna Sircilla | Aug 27, 2025
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎస్పీ మహేష్ బి. గీతే ప్రత్యేక పూజలు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఎస్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడు జిల్లా ప్రజలందరినీ సుఖ,సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us