Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం పట్టణంలో బెంగళూరు రోడ్లోని ఎస్ సడ్లపల్లి వద్ద ఆటో ఢీకొని ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాల

Hindupur, Sri Sathyasai | Sep 6, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో పట్టణంలోని బెంగళూరు రోడ్డులో గల ఎస్ సడ్లపల్లి వద్ద ఆటో ఢీకొని నడిచి వెళ్తున్న 85 సంవత్సరాల వృద్ధురాలు శ్యామలమ్మ మృతి చెందింది. రాము అనే 45 సంవత్సరాల వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా హిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మీరు టీచర్స్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు
Read More News
T & CPrivacy PolicyContact Us