Download Now Banner

This browser does not support the video element.

ముధోల్: వాగులో గల్లంతైన ఎడ్లబండి.... ఓ వృద్ధ మహిళా తో పాటు ఎద్దు గల్లంతు.

Mudhole, Nirmal | Sep 22, 2025
భైంసా మండలం కురుస్తున్న భారీ వర్షాలకు భైంసా మండలంలోని బిజ్జూరు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగడంతో వాగు దాటే ప్రయత్నం చేసే క్రమంలో గల్లంతైన ఎడ్లబండి. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ , ఎద్దు గల్లంతు కాగా క్షేమంగా బయట పడ్డ మరో రైతు,మరో గేదె...ఆ వృద్ధ మహిళ మహిళ కోసం గాలిస్తున్న స్థానికులు...వ్యవసాయ పనులు ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోండి. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా జానకి షర్మిల భైంసా అడిషనల్ ఏ ఎస్ పి అవినాష్ కుమార్ రూలర్ సీఐ నైలు ఫైర్ సిబ్బంది గల్లంతు అయిన వారిని గజ ఈతగా సహాయంతో గాలింపు చల చేపట్టారు రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణ శాఖ సూచనతో గ్రామస్తులు ప్రజ
Read More News
T & CPrivacy PolicyContact Us