ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన విగ్రహానికి హనుమకొండలో పూలమాలవేసి నివాళులర్పించారు వరంగల్ కలెక్టర్ సత్యసారదా దేవి మరియు అదరపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా అధికారులు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలోజీ కళారంగానికి అందించిన సేవలను కొనియాడారు నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కాళోజి మానవీయ విలువలను చాటారని కలెక్టర్ తెలిపారు.